అలుపు ఎరుగని ధీరుడు అంబేద్కర్ పాటను ఆవిష్కరించిన ఎమ్మెల్యే..

సిరా న్యూస్, ఖానాపూర్:

అలుపు ఎరుగని ధీరుడు అంబేద్కర్ పాటను..

 ఆవిష్కరించిన ఎమ్మెల్యే వెడ్మా బోజ్జు పటేల్ 

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం సుర్జాపూర్ గ్రామానికి చెందిన బొమ్మెన రాజు కుమార్ పడినటువంటి అలుపు ఎరుగానీ ధిరుడు అంబేద్కర్ పాటను  విడుదల చేసిన ఖానాపూర్  ఎమ్మెల్యే వెడ్మా బోజ్జు పటేల్.   ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో రాణించాలని. పాటను పాడిన బొమ్మెన రాజ్ కుమార్, వారి టీం సభ్యులను అభినందించారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ , ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం , వైస్ చైర్మన్ కావలి సంతోష్, మండల అధ్యక్షులు దొనికేని దయానంద్, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *