ఊపందుకున్న బీజేపీ ప్రచారం……..

కుత్బుల్లాపూర్ ,(సిరా న్యూస్);
తెలంగాణ రాష్ట్రం లో ఎన్నికల సమయం దగ్గర పడటం తో బిజెపి అభ్యర్థి జోరుగా ప్రచారం చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో పార్టీ నాయకుల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.. ఎన్నికల ప్రచారం లో భాగం గా ఈరోజు బిజెపి కూన శ్రీశైలం గౌడ్ ప్రచారం జగద్గిరిగుట్ట లోని శివ నగర్, షిరిడి హిల్స్, కూన మహాలక్ష్మి నగర్, రాజీవ్ గృహ కల్ప లలో ఎన్నికల ప్రచారం.నగర్ నిర్వహించారు.. విన్నూత్నంగా ఓటర్లను కలుస్తూ బిజెపిని గెలిపించమని అభ్యర్థిస్తూ ముందుకొచ్చారు..రోడ్డు షో ముగిసింది. ఈ రోడ్ షో లో కూన శ్రీశైలం గౌడ్ నేను స్థానికంగా మీకు అందుబాటులో మీ సమస్యలను పరిష్కరిస్తానని బిజెపి పార్టీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులూ కార్యకర్తలు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *