ఏసీబీ వలలో సచివాలయం సెక్షన్ అధికారి

అమరావతి,(సిరా న్యూస్);
రాష్ట్ర సచివాలయంలో సెక్షన్ అధికారి నాగభూషణ రెడ్డి రూ. 40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. . సచివాలయంలోని పార్కింగ్ ప్రాంతంలో రూ. 40 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి దొరికాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *