సిరా న్యూస్,ఖమ్మం;
ఓటరు ఆవగాహన కోసం నగరంలో 5 కే రన్ ను జిల్లా కలెక్టర్ విపి గౌతం జెండా ఊని ప్రారంభంచారు. మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతి ఇచ్చారు. సర్ధార్ పటేల్ స్టేడియం నుండి లకరం టాంక్ బండ్ వరకు రన్ కొనసాగింది. 5 కే రన్ లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొంది. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, ట్రైనింగ్ కలెక్టర్స్, అధికారులు పాల్గోన్నారు.
==============