కాంగ్రెస్ చేరిన తంగళ్లపల్లి జడ్పీటీసీ. మంజుల ,లింగారెడ్డిదంపతులు..

సిరా న్యూస్, రాజన్న సిరిసిల్ల:

కాంగ్రెసులో చేరిన తంగళ్లపల్లి జడ్పీటీసీ. మంజుల ,లింగారెడ్డిదంపతులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల జడ్పీటీసీ పూర్మాణి మంజుల  ,లింగారెడ్డి దంపతులు బీఆర్‌‌ఎస్‌‌ కు రాజీనామా చేసిన విషయం తెలిసేందే . సోమవారం హైదరబాద్‌‌ లోని సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌‌, విప్ ఆది శ్రీనివాస్‌‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీకడువా కప్పి సాధారంగా ఆహ్వానించారు. నియోజక వర్గ ఇంఛార్జి కేకే మహేందర్ రెడ్డి అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కాగా తమకు బిఆర్ఎస్ పార్టీలో ప్రాముఖ్యత లేనందువల్లే పార్టీ మారాల్సి వచ్చిందని.కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *