కాంగ్రెస్ పార్టీ లో చేరిన పి. వినయ్ కుమార్

హైదరాబాద్
మాజీ కేంద్రమంత్రి శివశంకర్ తనయుడు వినయ్ కుమార్ శనివారం తాజ్ కృష్ణ హోటల్ లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే వినయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ.లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, దీపా దాస్ మూన్షి, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, కుసుమ కుమార్, కోదండరెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డి తదితరులు అయనకు పార్టీలోకి ఆహ్వానం పలికారు.
==================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *