కమాన్ పూర్,(సిరా న్యూస్);
కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సింగరేణికి మనుగడ ఉంటుందని ఏఐటీయూసీ ఆర్.జి.3 ఉపాధ్యక్షుడు కోట రవీందర్ రెడ్డి రామగిరి ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్ అన్నారు. గురువారం ఆర్ జి త్రీ సింగరేణి సంస్థ ఓసిపి 2 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐటీయూసీ తోనే సింగరేణి కార్మికులకు న్యాయం జరిగిందని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పక్షాన్ని కార్మికులు ఉన్నారని అన్నారు ప్రతి ఒక కార్మికుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో కోట రవీందర్ రెడ్డి, సత్రం సమ్మయ్య సందెల కుమార్ ఉయ్యాల కుమారస్వామి డి మంగయ్య బిక్ష నాయక్ బుచ్చయ్య చంద్రు మల్లయ్య కే ఎన్ చారి శివానంద రావు వీరగోని లక్ష్మయ్య తాటికొండ మొగిలి సుగెందర్ రావు శ్రీనివాస చారి రమేష్ గుంటుక కిష్టయ్య శ్రీనివాస్ తిరుపతి జవ్వాజి అంజి ఇంకా కార్యకర్తలు అభిమానులు గంట వెంకటరమణారెడ్డి, అరేల్లి కొమురయ్య, దేవక్క, తోట చంద్రయ్య, రోడ్డు బాపు, వనం రామచంద్రరావు, బండారి సదానందం, బర్ల శ్రీనివాస్, కాటం సత్యం, ముత్యాల శ్రీనివాస్, ఉడుత శంకర్ తదితరులు పాల్గొన్నారు.