సిరా న్యూస్, దాస్తురాబాద్:
కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి..
తెలంగాణ గ్రామీణ మేనేజర్ తిరుపతి..
నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం అకొండపేట గ్రామ పంచాయితీ పరిధిలో మా సంకల్పం వికసిత భారతం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుతున్న పథకాలు వివిధ ప్రయోజనాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఇందులో గ్రామ సర్పంచ్ దుర్గం పోషలింగు, అన రాజేశ్వరి , ఆశవర్కర్ భారతి, అంగన్వాడీ టీచర్ రాజమణి, బి జె పీ గ్రామ అధ్యక్షులు దుర్గం రవీందర్, తదితరులు పాల్గొన్నారు