సిరా న్యూస్,పల్నాడు;
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం బుచ్చి పాపన్నపాలేం గ్రామానికి చీమల అంజిరెడ్డి అనే కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు బాధ భరించలేక బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామంకుడా బుచ్చి పాపన్న పాలేం గ్రామమే.