సిరా న్యూస్, కందుర్పి:
అభివృద్ధిని చూసి ఓటు వేయండి తలారి రంగయ్య..
కంబదూరు మండలం కర్తనపర్తి, గ్రామ పంచాయితీ పరిధిలోని కర్తనపర్తి, కొత్తూరు, డి చెన్నేపల్లి గ్రామాలలో తలారి రంగయ్య పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లుగా కళ్యాణదుర్గం నియోజకవర్గం, కంబదూరు మండలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేసిన ఎంపీ తలారి_రంగయ్య ప్రజాప్రతినిధులు, వైసీపీ శ్రేణులుమరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటువేయాలని..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని స్థానిక ప్రజలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలును కోరారు..