శ్రీకాళహస్తి,(సిరా న్యూస్);
సువర్ణముఖి నదిపై నిర్మించిన రామసేతు వంతెన సుందరీకరణ పనులు ఇటీవల పూర్తయ్యాయి 100 సంవత్సరాల చరిత్ర కల్గిన ఈ వంతెనను ముక్కంటి ఆలయం తరఫున రూ 10 లక్షల వ్యయం తో సుందరంగా తీర్చిదిద్దారు వర్షం కురిస్తే వంతెన మీదకు చేరే నీళ్లు నదిలో పడకుండా ఎక్కడికక్కడ నిలబడి పోతున్నాయి ఈ కారణంగా క్రమేనా వంతెనపై వేసిన తారు అంతా లేచిపోయి మళ్లీ యధాతదా స్థితికి చేరే అవకాశం ఉంది అలాంటి పరిస్థితి తలెత్తకుండా అధికారులు నీటి నిల్వలు నిలబడకుండా అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉంది