ప్రజలు ప్రశాంత వాతావరణంలో  ఓటు హక్కును వినియోగించుకోవాలి..

సిరా న్యూస్, బేల:

ప్రజలు ప్రశాంత వాతావరణంలో  ఓటు హక్కును వినియోగించుకోవాలి..

బేల ఎస్. ఐ. రాధిక..

ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో  గురువారం నాడు శివాజీ చౌక్ నుండి  పోలీసు స్టేషన్ వరకు కేంద్ర బలగాలతో, పోలీస్ సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ…  రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జైనథ్ ఎస్ ఐ పురుషోత్తం, బేలా పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *