సిరా న్యూస్, ఆదిలాబాద్:
భీమా కోరేగావ్ 205వ శౌర్య దివాస్ విజయోత్సవ సభను విజయవంతం చెయ్యండి.. జగజీవన్ కాంబ్లె
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబేద్కర్ అసోసియేషన్ ఉట్నూర్ మండల అధ్యక్షడుజగజీవన్ కాంబ్లె మాట్లాడుతూ జనవరి 1వ తేదీన ఉట్నూర్ మండల కేంద్రం లో భీమా కోరేగావ్ 205వ శౌర్య దివాస్ సందర్బంగా విజయోత్సవ సభను విజయవంతం చేయ్యాలని. అమరవీరులకు నివాళులు అర్పించెందుకు దళిత, ఆదివాసీలు, బహుజనులు తరలి రావాలని, శౌర్య దివాస్ విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేయాలాని విజ్ఞప్తి చేసారు, ఈ కార్యక్రమం లో సంయుక్త సెక్రటరీ కొల్లూరి స్వామి,అధికార ప్రతినిధి బొంకంటి సుభాష్,కోశాధికారి మొకింద్ టిబోతే,యువ నాయకులు వావల్కర్ ఆకాష్, ప్రధాన సలహాదారు బండి విజయ్ తదితరులు పాల్గొన్నారు..