సత్తనపల్లి గ్రామంలో అక్షింతల శోభాయాత్ర…

సిరా న్యూస్, నిర్మల్:
సత్తనపల్లి గ్రామంలో అక్షింతల శోభాయాత్ర…
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి గ్రామంలో అయోధ్య రాముని అక్షింతల శోభాయాత్ర  కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని హనుమాన్ ఆలయం నుంచి పూర వీధుల గుండా పల్లకిలో అక్షింతల శోభాయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా దారి పొడవునా మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *