సీఎం సభకు తరలి వెళ్ళిన కుందుర్పి దళిత నాయకులు

సిరా న్యూస్, కందుర్పి:

సీఎం సభకు తరలి వెళ్ళిన కుందుర్పి దళిత నాయకులు..

రాష్ట్ర ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కొరకు సంక్షేమ పథకాలు విడుదల చేస్తున్న సందర్భంగా కుందుర్పి ఎస్సీ కాలనీ నుండి దళిత నాయకులు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజవర్గంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి రాజగోపాల్, వార్డ్ మెంబర్ తనయుడు వైబి హనుమంతరాయుడు, స్కూల్ కమిటీ చైర్మన్ నాగేంద్ర, డీలర్ తిప్పయ్య, నాయకులు ఆనందముని, బి హనుమంతరాయుడు, బాబు, సిద్దలింగ, దుర్గప్ప, వాలేంటీర్స్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *