సిరా న్యూస్,విజయవాడ;
శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు సర్వే చేశా. టీడీపీ-జనసేన కూటమికి 136 అసెంబ్లీ, 21 ఎంపీ సీట్లు రావడం ఖాయమని సినీ నటుడు ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ జోస్యం చేప్యపారు. ఎన్నికల్లో పడిపోయే తొలి వికెట్ రోజాదే. టీడీపీ-జనసేన వచ్చాక రోజా అక్రమాలపై విచారణ జరగనుంది. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం, రెండు చోట్ల ఓడిపోవడం వల్ల పోలవరం నిర్మాణానికి ఏమైనా నష్టం జరిగిందా అని అయన ప్రశ్నించారు. నా దగ్గర బ్రౌన్ కలర్ డైరీ ఉంది. ఎమ్మెల్యేలు ఎంత డబ్బు సంపాదించారో నోట్ చేశానని అన్నారు.