సిరా న్యూస్, బోథ్:
నూతన వ్యవసాయ కమిటీ పాలక వర్గాన్ని సన్మానించిన సోనాల మండల కాంగ్రెస్ నాయకులు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీని నూతనంగా ప్రభుత్వం నియమించిన సందర్భంగా. ఈరోజు మార్కెట్ కమిటీ సభ్యులు చార్జ్ తీసుకున్నారు. చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, వైస్ చైర్మన్ వసంతరావు, బోథ్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆడే గజేందర్ కి సోనాల మండల కాంగ్రెస్ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో గాజుల పోతన్న, సోనాల పట్టణ అధ్యక్షులు అనిల్, రామయ్ రవి, తదితరులు పాల్గొన్నారు.