భూమి పూజ చేసిన కోహెడ ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్
సిరా న్యూస్,కోహెడ;
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామంలో 60,000 వేల లీటర్ల వాటర్ ట్యాంకు మిషన్ భగీరథ 30 లక్షల రూపాయలతో అదనపు ట్యాంక్ నిర్మాణం భూమి పూజ చేసిన కోహెడ ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్,కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీపీ కీర్తి సురేష్ మాట్లాడుతూ గ్రామంలో గ్రామ ప్రజలకు నీటి కొలువ లేకుండా 60,000వేల లీటర్ల ట్యాంక్ ను మిషన్ భగీరథ ద్వారా 30 లక్షల రూపాయలతో అదనపు ట్యాంకుకు భూమి పూజ నిర్మాణం చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం గ్రామంలోని సబ్ సెంటర్ ను విజిట్ చేశారు వారు సబ్ సెంటర్ వారితో మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు ప్రసవించిన బాలింతలకు మంచి పోషకాహారం అందించాలని పోషకాహారంద్వారా పుట్టబోయే బిడ్డ తల్లి ఇద్దరు బలంగా ఉంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొంపెల్లి స్వప్న శశిధర్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రనాయకుడు కర్ర శ్రీహరి మాజీ సర్పంచ్ లు కర్ర రవీందర్ గాదె శ్రీధర్ మిషిన్ భగీరథ డీ ఈ రుహిన, ఏ ఈ ప్రియాంక, పంచాయతీ కార్యదర్శి చంద్రం కర్ర భిక్షపతి, ప్రతాపరెడ్డి, అనిల్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.