కొత్తూరు వద్ద బస్సు, లారీ ఢీ

ఒకరి మృతి,మరో నలుగురికి గాయాలు
సిరా న్యూస్,తిరుపతి;
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఛత్తీస్గడ్ నుండి తిరుమలకు వెళ్తున్న బస్సును ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొంది. ఈ ప్రమాదం లో బస్సు డ్రైవర్ ఘటనా స్థలం లోనే మరణించగా, లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న మరో నలుగు ప్రయాణికులకు కూడా గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *