బిఎస్ఏ అవార్డు సెలక్షన్ కమిటీ మెంబరు భూపేల్లి జ్యోతి…
సిరా న్యూస్,కమాన్ పూర్;
జాతీయస్థాయి అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని అవార్డు సెలెక్షన్ కమిటీ సభ్యురాలు భూపాల జ్యోతి తెలిపారు.ప్రతి ఏటా బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో పూలే, అంబేద్కర్, సేవారత్న అవార్డులుప్రదానం చేయడమం జరుగుతుంది. 2024 సంవత్సరానికి అర్హలైన వారు దరఖాస్తు చేసుకోవాలని బిఎస్ఏ అవార్డు సెలక్షన్ కమిటీ మెంబరు కమాన్ పూర్ మండలం దాసరి పల్లె గ్రామానికి చెందిన భూపేల్లి జ్యోతికోరారు. ఎంపికైన వారికి ఫిబ్రవరి 11వ తేదీన తిరుపతిలో జరిగే జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ లో జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ చేతుల మీదుగా అందజేయనున్నట్లు తెలిపారు. సామాజిక ఉధ్యమాకారులు.సంఘసేవకులు, కవులు, రచయితలు,గాయకులు అర్హులైన వారు 9908038827 నెంబరు కు ఫోన్ చేయాలని భూపెల్లి జ్యోతి కోరారు..