సిరా న్యూస్,అనకాపల్లి;
ఓటమి భయంతోనే జగన్ మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలను మారుస్తున్నా రని అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ విమర్శించారు.మంత్రి గుడి వాడ అమర్నాథ్ పేదల టిడ్కో గృహా లను అమ్ముకున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగానే పెంచిన కరెంట్, గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామ న్నారు.