సిరా న్యూస్,సిద్దిపేట;
సిద్దిపేటలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేసారు. కేసీఆర్ కుటుంబంలో మెదక్ ఎంపీ సీటు కోసం గొడవలు జరుగుతున్నాయి. మెదక్ ఎంపీ సీటు కోసం కవిత పట్టుబడుతుందని అన్నారు. అందుకే హరీష్ రావు ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. హరీష్ రావు అనుమతితోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ని కలిశారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ S ఎమ్మెల్యే లు కాంగ్రెస్ లో చేరుతున్నారని అయన వెల్లడించారు.వాళ్ళతో కాసేపటి క్రితం బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించారని అన్నారు.