హజరయిన మంత్రులు భట్టీ, సీతక్క
సిరా న్యూస్,హైదరాబాద్;
రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు , 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్, మహిళా శిశు సంక్షేమం, రూపొందించిన ప్రతిపాదనల పై మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష చేసారు.ఈ సమావేశానికి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానియా, పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతురావు, ఫైనాన్స్ జాయింట్ సెక్రటరీ హరిత, స్మిత సబర్వాల్, డిప్యూటీ సీఎం సెక్రెటరీ కృష్ణ భాస్కర్ తదితరులు హజరయ్యారు..