లింగాల మండలం లో ఘనంగా గణతంత్ర వేడుకలు

 సిరా న్యూస్,నాగర్ కర్నూల్;

లింగాల మండల కేంద్రము తో ప్రభుత్వ ప్రవేట్ కార్యాలయాలు ,పాటశాలు. గ్రామ పంచాయితీ కార్యాలయాలలో 75 వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయము గ్రామంలో వడల గుండా ప్రభాత భేరి విద్యార్థులూ నిర్వహిస్తూ. స్వతంత్రం కోసం పోరాడిన మహనీయుల పేర్లు తలుసుకుంటూ బోలో స్వసంత్ర భారత్ మాతాకీ జై . అలురి సీతారామరాజు కి జై. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి జై.అంటూ నినాదాలు చేస్తూ. వివిధ మహా నీయుల వేషధారణలు విద్యార్థులు వేసుకొని ఎంతో ప్రజలకు ఆకట్టుకునే విధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటం వేస్తూ గ్రామంలో వాడలగుంట తిరిగారు. అనంతరం వివిధ ప్రభుత్వ కార్యాలయం దగ్గర ప్రైవేట్ కార్యాలయం దగ్గర 75 వ గణతంత్ర దినోత్సవ జాతీయ జెండా పథకాన్ని ఆవిష్కరించారు. తాసిల్దార్ కార్యాల దగ్గర తాసిల్దార్ ఉమ, ఎంపీడీవో కార్యాలయం దగ్గర ఎంపీపీ కే లింగమ్మ. సింగిల్ విండో కార్యాలయం దగ్గర పిఎసిఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి. పోలీస్ స్టేషన్ దగ్గర ఎస్సై శ్రీనివాసులు. ఐకెపి కార్యాల దగ్గర ఏపిఎం బాలస్వామి. పశు వైద్యశాల దగ్గర డాక్టర్ వెంకటేశ్వర్లు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం దగ్గర ఎస్ఓ శారద. గ్రామపంచాయతీ దగ్గర సర్పంచి తిరుపతయ్య. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర హెచ్ఎం శేఖర్. సిపిఎస్ పాఠశాల దగ్గర హెచ్ఎం పర్వతాలు. ఎస్టి బాలుర వసతి గృహం దగ్గర వార్డెన్ తిరుపతయ్య. సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం దగ్గర వార్డెన్ కృష్ణయ్య. ఆశ్రమ పాఠశాల దగ్గర హెచ్ యం మసమ్మ.ఎస్బిఐ బ్యాంకు దగ్గర. మండలంలోని అన్ని గ్రామపంచాయతీల దగ్గర సర్పంచులు జాతీయ జెండాలు ఆవిష్కరించారు. అనంతరం వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు వివిధ రకాల గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించారు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహువతులు ప్రధానం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *