సిరా న్యూస్,మంథని;
బిజెపి పెద్దపల్లి జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత మంథని కి వచ్చేసిన చందుపట్ల సునీల్ రెడ్డి ని మంథని బిజెపి కార్యాలయంలో మంథని బిజెపి నాయకులు అసెంబ్లీ కోకన్వీనర్ నాంపల్లి రమేష్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బోగోజు శ్రీనివాస్, రాపర్తి సంతోష్, క్యాతం వెంకటరమణ,భోయిని నారాయణ, పోతరవేని క్రాంతి కుమార్, కోరవేని మల్లికార్జున్, లక్షణ్, శంకర్,మౌనిక తదితరులు పాల్గొన్నారు.