Mahatma Gandhi: మహాత్మాగాంధీకి ఘనంగా నివాళి

కుందుర్తి సిరా న్యూస్ 

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా కరీగానిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆయన చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు సంగప్ప నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వాతంత్ర్య పోరాటం చేసి, జాతిపితగా నిలిచారు. మహాత్మా గాంధీ  కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశామన్నారు. నేడు ఆయన వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు.  నేడు ఆయన వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *