సిరా న్యూస్,హైదరాబాద్;
మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు యాక్సిడెంట్ కేసులో సస్పెండ్ అయిన పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావు ని హైదరాబాద్ పోలీసులు గుంతకల్లు రైల్వే స్టేషన్ లో అదుపులో కి తీసుకున్నారు. తరువాత హైదరాబాద్ కు తరలించారు. దుర్గారావుని హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీస్ లో విచారిచారు. దాదాపు వారం రోజుల నుంచి సిఐ దుర్గారావు పరారీలో ఉన్న విషయం తెలిసిందే.