ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత

సిరా న్యూస్,విజయవాడ;
సోమవారం నాడు అసెంబ్లీ దగ్గర ఉద్రికత్తత నెలకొంది. ట టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. జాబ్ క్యాలండర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసారు. ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలిపారు. పోలీసులు వారిని బారికేడ్స్ పెట్టి అడ్డుకున్నారు. ఈ నేపధ్యంలో పోలీసులు, టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *