కరెంట్ షాక్ తో కార్మికుడు మృతి

సిరా న్యూస్,రాజేంద్రనగర్;
రంగారెడ్డి రాజేంద్రనగర్ లో విషాదం. విద్యుత్ షాక్ తో సలీమ్ అనే కార్మికుడు మృతి చెందాడు. ఉప్పర్ పల్లి లోని ఓ ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ఘాతానికి గురయ్యాడు. తీవ్ర గాయాల పాలైన కార్మికుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సలీం మృతి చెందాడు. రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *