స్పీకర్ పోడియం ముట్టడించిన టిడిపి సభ్యులు

సిరా న్యూస్,అమరావతి;
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు మంగళవారం ప్రారంభం అయ్యాయి. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని ముట్టడించారు. స్పీకర్ పై కాగితాలు విసిరి వేస్తూ టిడిపి సభ్యులు కోరిన 8 అంశాలపై చర్చించమని డిమాండ్ చేశారు. తరువాత సభను బాయ్ కాట్ చేస్తూ బయటికి వెళ్లిపోయారు.కొద్దిసేపు వాయిదా తరువాత సభ కొనసాగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *