సిరా న్యూస్,కుత్బుల్లాపూర్;
మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆర్ లక్ష్మిజీడిమెట్ల పి.యస్ లో బాల్క సుమన్ పై ఫిర్యాదు చేసారు. తెలంగాణ సి.ఎం. రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సుమన్ పై చట్టరీత్యా చర్యలు తీసుకొవాలని పిర్యాదు లో పేర్కోన్నారు.
సి.యమ్ రేవంత్ రెడ్డి పై సుమన్ దిగజారి మాట్లాడారని,,బాల్కా సుమన్ తన స్థాయిని మరచి ఆరోపణలు చేస్తున్నారని ఇక నైనా నోరు అదుపులోకి పెట్టుకోవాలని హితవు పలుకుతూ లేని పక్షం లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కాంగ్రెస్ మహిళా నాయకురాళ్ళు హెచ్చరంచారు.