నీళ్ళుంటే  ఎలా. .?

శ్రీకాళహస్తి,(సిరా న్యూస్);
సువర్ణముఖి నదిపై నిర్మించిన రామసేతు వంతెన సుందరీకరణ  పనులు ఇటీవల పూర్తయ్యాయి 100  సంవత్సరాల చరిత్ర  కల్గిన  ఈ వంతెనను  ముక్కంటి ఆలయం తరఫున రూ  10  లక్షల వ్యయం తో  సుందరంగా తీర్చిదిద్దారు వర్షం కురిస్తే వంతెన మీదకు చేరే నీళ్లు నదిలో పడకుండా ఎక్కడికక్కడ  నిలబడి పోతున్నాయి ఈ కారణంగా క్రమేనా వంతెనపై వేసిన తారు అంతా లేచిపోయి మళ్లీ యధాతదా స్థితికి చేరే అవకాశం ఉంది అలాంటి పరిస్థితి  తలెత్తకుండా అధికారులు నీటి నిల్వలు నిలబడకుండా అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *