భీమదేవరపల్లి, సిరా న్యూస్
కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు ఆధర్శ పాఠశాలలో కంప్యూటర్ విద్య బోధనను ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపాల్ బండి కుమార్ పేర్కొన్నారు. రూ. 3.50 లక్షలతో పది కంప్యూటర్లు కొనుగోలు చేసినట్లు తెలిపాు. 6 నుంచి 9 తరగతులు చదువుతున్న విద్యార్థులు కంప్యూటర్ విద్య బోధనతో మంచి నైపుణ్యం సంపాదిస్తారన్నారు.