కిరండోలు మార్గంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

సిరా న్యూస్,అల్లూరి;
అల్లూరి జిల్లా అరకులోయ చిమిడిపల్లి రైల్వే స్టేషన్ దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గురువారం జరిగిన ఈ ఘటన నేపధ్యంలో విశాఖ కిరందొల్ పాసింజర్ ను కొత్తవలస వద్ద నిలిపివేసారు. రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *