సిరా న్యూస్,బద్వేలు;
బద్వేలు మండల జడ్పిటిసి సభ్యులు వంకెల చిన్న పోలిరెడ్డి సోదరుడు పెద్ద పోలిరెడ్డి శనివారం నుండి రెండోసారి తిరుమల పాదయాత్రకు బయలుదేరినన్నారు ఈనెల పదో తేదీ ఉదయం నాలుగు 30 గంటలకు తమ స్వగ్రామమైన బద్వేల్ మండలం గొడుగునూరు శివాలయం వద్ద నుండి పాదయాత్ర మొదలవుతుంది శివాలయంలో పూజలు చేసిన అనంతరం పాదయాత్ర మొదలవుతుంది పాదయాత్రలో వచ్చేవారికి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనము ఉచిత భోజనం కల్పిస్తామని పెద్ద పోలిరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు