సిరా న్యూస్,పల్నాడు;
గురజాల కోర్టులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న డి. షర్మిల కన్నుమూశారు.తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ. శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.మరణ వార్త విని పలువురు ప్రముఖులు, న్యాయవాదులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.