బిజెపి పార్టీ పల్లెకు పోదాం కార్యక్రమం విజయవంతం చేయాలి

మండల పార్టీ అధ్యక్షుడు కిరసాని రమేష్
సిరా న్యూస్,అరకులోయ;
బిజెపి పార్టీ ఆంధ్ర రాష్ట్రం లో చేపట్టినా పల్లెకు పోదాం కార్యక్రమం విజయవంతం చేయాలని దుంబ్రిగుడ మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు కిరాసని రమేష్ తెలిపారు రాబోయే ఎన్నికల్లో ఉద్దేశించి పల్లెకు పోదాం కార్యక్రమం భాగంగా కించుమండ పంచాయితి కోసొంగుడ గ్రామంలో గ్రామ సమస్యలు అడిగి తెలుసుకున్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలు రైతులకు వివరించారు మహిళకు ఉజ్వల భవిష్యత్ ద్వరా ఉచిత గ్యాస్ అందించారు అన్నారు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకే పల్లెకు పోదాం కార్యక్రమం 21లక్షల గ్రామాలకు కార్య కర్తలు నాయకులు వెళ్ళి సమస్యలు గుర్తించి రాష్ట్ర పార్టీ నాయకత్వం కు తెలియ పరసలని మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు రమేష్ తెలిపారుఈ కార్యక్రమం కిసాన్ మోర్చ అద్యక్షుడు బోయిన విశ్వ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *