సిరా న్యూస్,హైదరాబాద్;
అసెంబ్లీ లాబిలో మీడియాతో మాట్లాడారు. సూట్ కేసులలో తేడాలు వచ్చాయీ కాబట్టే మేడిగడ్డ సందర్శనకు ప్రభుత్వం వెళ్తుంది. మేడిగడ్ట సందర్శనకు బిజేపి వెళ్లడం లేదు. ఇప్పటికే మంత్రులు, అధికారులు వెళ్లి పవర్ పాయింట్ ప్రసెంటేషన్ కూడా చేశారు కదా. మేడిగడ్డ బ్యారేజి కుంగుబాటు అయిందనేది అందరికి తెలిసిందే.. ఇప్పుడు కొత్తగా వెళ్లి చూడాల్సిందేమి లేదని అయన వ్యాఖ్యానించారు.