మంగళవారం రైతు సంఘాల ‘ఢిల్లీ చలో’

భారీ భద్రతతో ఢిల్లీ, హరియాణా సరిహద్దులలో ఆంక్షలు
 సిరా న్యూస్,న్యూఢిల్లీ;
: రైతు సంఘాలు మంగళవారం తలపెట్టిన ‘ఢిల్లీ చలో’మార్చ్ నేపథ్యంలో దేశ రాజధానితో పాటు హరియాణా సరిహద్దుల్లో అధికారులు భారీగా బందోబస్తు చేపట్టారు.
నిషేధాజ్ఞలను అమలు చేయడంతో పాటు వాహనాల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు వివిధ రకాల బారికేడ్లను ఏర్పాటు చేశారు.. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత వంటి డిమాండ్లతో సంయుక్త కిసాన్ మోర్చా, పలు ఇతర రైతు సంఘాలు ఢిల్లీ మార్చ్కి పిలుపిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *