సిరా న్యూస్,హైదరాబాద్;
టీచర్స్ ఎమ్మెల్సీ అలిగుబెల్లి నర్సిరెడ్డి సాదా సీదాగా అసెంబ్లీ సమావేశానికి వచ్చారు. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుండి మెట్రో రైల్లో అసెంబ్లీ కి వెళ్లారు. – ప్రజాప్రతినిధి అంటే ప్రత్యేక హంగు ఆర్భాటాలు అసలు ఉందొద్దనేభావనతో ప్రజల ప్రయాణ సాధనాలే ప్రజాప్రతినిధులవి కావాలని అభిప్రాయపడ్డారు.