సిరా న్యూస్,నిజామాబాద్;
నిజామాబాద్ నగరంలోని గాయాత్రి నగర్ లో దారుణం జరిగింది. పిల్లలను ఎత్తుకు పోయేందుకు వచ్చాడనే అనుమానంతో వ్యక్తిపై స్థానికుల దాడి చేసారు.తీవ్ర గాయలతో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు పశువుల కాపరిగా గుర్తించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.