సిరా న్యూస్,శ్రీశైలం;
శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న గో సంరక్షణ పథకానికి బాపట్ల కు చెందిన గొల్లపూడి శ్రీనివాసరావు 1,00,111/-లను విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. ఫణిధర ప్రసాద్ కు అందజేయడం జరిగింది. అనంతరం దాతకు స్వామివారి శేష వస్త్రాలు లడ్డు ప్రసాదాలు జ్ఞాపిక అందజేయడం జరిగింది.