సచివాలయాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కరపత్రాలు జెండాలు టోపీలు ఆశ్చర్యపోతున్న ప్రజలు

బద్వేలు,(సిరా న్యూస్);

నిబంధనలకు విరుద్ధంగా వార్డు సచివాలయాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కరపత్రాలు జెండాలు టోపీలు ఉంచారు
బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో వీటిని ఉంచడం జరిగింది సచివాలయాలకు పనుల నిమిత్తం వచ్చేవారు వీటిని చూసి వీస్తూ పోతున్నారు సచివాలయాల లేక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార సముదాయాల అంటూ
ప్రశ్నిస్తున్నారు ప్రజల నుండి వస్తున్న ప్రశ్నలకు సచివాలయ సిబ్బంది మౌనం వహిస్తున్నారు వైయస్సార్ పార్టీ వార్డు కౌన్సిలర్లు ఆయా వార్డుల బాధ్యులు వీటిని సచివాలయాల్లో ఉంచారు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం మాత్రం రావడం లేదు సచివాలయాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పరిమితం అయ్యాయా అని ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు ప్రజల ప్రశ్నలకు అధికారులే సమాధానం చెప్పాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *