గ్రామస్థుల చేతిలో కొండ చిలువ హత్యం

 సిరా న్యూస్,నిర్మల్;
గ్రామస్థుల చేతిలో 14 అడుగుల కొండచిలువ హతమైన ఘటన మంగళవారం ఉదయం నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని చుచుంద్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామ సమీపంలో 14 అడుగుల కొండచిలువ పశువుల మేతకు వెళ్లిన రైతుకు నిపించింది. గ్రామస్థులకు సమాచారం అందించడంతో దానిని కర్రలతో హతమార్చారు. తరచు కొండ చిలువలు సంచరించడంతో గ్రామస్తులు బయన్దోళనకు గురవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *