సిరా న్యూస్,రంగారెడ్డి;
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వలేదనీ తన భర్త వెంకట్ నీ ఈ రోజు మధ్యాహ్నం ముగ్గురు వ్యక్తులు వచ్చి బిల్డింగ్ పైకి తీసుకెళ్లి కొట్టి తన భర్తను 3 వ అంతస్తు నుండి తోసేయడం తో మృతి చెందాడని బార్య అనిత ఆరోపిస్తుంది. మధ్యాహ్నం నుండి 2 గంటల పాటు హింసించడం జరిగిందని అడ్డుకోవడానికి వెళ్తే నన్ను కూడా తోసేశారునిమృతిని బార్య అనిత అవేదనం వ్యక్తం చేశారు. నిన్న అర్దరాత్రి కూడా ఐదుగురు వ్యక్తులు తాగి వచ్చి వెంకట్ ను కొట్టుకుంటూ లాక్కెళ్లి ఉదయం 6 గంటలకి వదిలి వెళ్లారని అన్నారు,కేస్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు…