సిరా న్యూస్,మన్యం;
పార్వతీపురం మన్యం జిల్లా గుంజరాడ సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు డీకోన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన భద్రగిరి ఆసుపత్రికి తరలించారు. సీమల జయశంకర్ పరిస్థితి విషమంగా ఉందని భద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ మరణించాడు. ఆరిక కిరణ్ అనే వ్యక్తి అతివేగంతో వచ్చి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొన్నాడు. నీలకంఠపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.