జిల్లా కేంద్రంలో మహిళల ఆగడాలు

సిరా న్యూస్,నాగర్ కర్నూలు;
నాగర్ కర్నూల్ జిల్లా నడిబొడ్డున అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోయాయి. కొంతమంది మహిళల ప్రవర్తన స్థానికులకు భయాందోళన కలిగిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ సమీపంలో పెరిగిన కేటు మహిళల అరాచకాలు పెరిగిపోయాయి. కొంతమంది అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని కొందరు మహిళా వ్యబిచారులు రెచ్చిపోతున్నారు. అమాయకులను తాగుబోతులను టార్గెట్ చేస్తూ ఎవరైనా ఎదురు తిరిగితే అసభ్య కర ప్రవర్తనతో దాడికి దిగుతున్నారు. స్థానికంగా లాడ్జిలలో వ్యభిచారం కుడా పెరిగిపోయింది. ఒక్కోసారి కేటు లేడీల అగడాలు మితిమీరడంతో స్థానికులు దేహశుద్ది చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *