సిరాన్యూస్, భీమదేవరపల్లి
బాధిత కుటుంబానికి పరామర్శ
భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామానికి చెందిన బుర్ర సుశీల ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు వృక్ష ప్రసాద దాత జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో గోదల సంపత్, పాయల రాజు, ఉప్పల కుమార్, కోతి ఎల్లమ్మన్న, జెఎస్ఆర్ యువజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.