నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

 

సిరా న్యూస్, చిగురుమామిడి:

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని లంబాడిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బండారుపల్లి కరుణ తిరుపతి గౌడ్ కూతురు రోషిని- ప్రశాంత్ గౌడ్ ల వివాహానికి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అనంతరం బిఆర్ఎస్ చిగురుమామిడి మండల ప్రచార కార్యదర్శి (న్యాయవాది) బెజ్జంకి రాంబాబు కోతుల దాడిలో కాలు విరుగగా వారి ఇంటికి వెళ్లి రాంబాబును పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మామిడి అంజయ్య,ప్యాక్స్ చైర్మన్ వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి,  రాజిరెడ్డి,కత్తుల రమేష్ యాదవ్,సాంబారి కొమురయ్య, రాజేశ్వర్ రెడ్డి, మిట్టపల్లి మల్లేశం, సంపత్ రెడ్డి, కర్వేద మహేందర్ రెడ్డి, బోయిని శ్రీనివాస్, బుర తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *