సిరా న్యూస్, గుడిహత్నూర్
ఈటెలకు స్వాగతం పలికన సుహాసినిరెడ్డి
బీజేపీ చేపట్టిన విజయ సంకల్పయాత్ర గురువారం కుమ్రం భీమ్ జిల్లాకు చేరింది. యాత్రలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన
ఈటెల రాజేందర్ కు గుడిహత్నూర్ వద్ద బీజేపీ శ్రేణులు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి శాలువా కప్పి స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, బీజేపీ నాయకులు పాల్లొన్నారు.